|
|
byసూర్య | Sat, Jan 24, 2026, 07:11 PM
హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిసర ప్రాంతాల్లో వచ్చే వాహనాలను వేరే రూట్లకు మళ్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. ఇవాళ ఎగ్జిబిషన్కు ప్రజలు రావొద్దని విన్నవించారు.