ఎన్నికల పోలింగ్ కేంద్రం పరిశీలించిన ఎస్పీ జానకి

byసూర్య | Wed, Dec 17, 2025, 12:39 PM

దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండల్ జానంపేటలో మహబూబ్నగర్ ఎస్పీ జానకి బుధవారం ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ఓటు వేసిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, ఉల్లంఘన పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


Latest News
 

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM