కారు బీభత్సం.. ఒకరు మృతి

byసూర్య | Wed, Dec 17, 2025, 10:28 AM

లార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ లో బుధవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ కు చెందిన ప్రభు మహారాజ్, సాధు నాథ్, దీపక్ (25) లు స్వెటర్లు విక్రయిస్తున్న షెడ్డులోకి అతివేగంగా దూసుకువెళ్లిన ఇన్నోవా కారు కారణంగా ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాటేదాన్ నుంచి దుర్గానగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది.


Latest News
 

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. వైద్య శాఖలో 10 వేల కొలువుల జాతర! Wed, Jan 14, 2026, 06:59 PM
భూముల సేఫ్టీకి 'హైడ్రా-లెడ్జర్' కవచం.. ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ - ప్రభుత్వం సంచలన నిర్ణయం! Wed, Jan 14, 2026, 06:47 PM
గుండంపల్లి పంచాయతీ కార్మికులకు సంక్రాంతి కానుక.. నూతన వస్త్రాల పంపిణీ Wed, Jan 14, 2026, 05:59 PM
నల్లమలసాగర్‌పై ఏపీని కట్టడి చేసేలా తెలంగాణ వ్యూహం: 18న మేడారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం Wed, Jan 14, 2026, 05:48 PM
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముఖాముఖి ఢీకొన్న బైక్‌లు, ఒకరి పరిస్థితి విషమం Wed, Jan 14, 2026, 05:41 PM