సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు

byసూర్య | Sat, Dec 13, 2025, 12:01 PM

TG: రైపు (ఆదివారం) గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థుల ఆస్తులపై దాడులు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి ఇంటి బయట మంటలు గమనించిన నర్సయ్య వెంటనే బయటికి వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే కారు సగానికి పైగా దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

మెట్రోలో రద్దీ తగ్గించేందుకు 6 కోచ్‌ల రైళ్ల ప్రతిపాదన Sun, Jan 18, 2026, 09:29 AM
వరంగల్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో.. సర్కారు కొలువులకు ఉచిత శిక్షణ, వసతి కూడా ఫ్రీ Sat, Jan 17, 2026, 08:16 PM
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు.. 6 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు Sat, Jan 17, 2026, 08:15 PM
అలా చేస్తే వదిలేదే లేదు... రీల్స్ స్టార్లకు సజ్జనార్ వార్నింగ్ Sat, Jan 17, 2026, 06:41 PM
ఆ భూములు కోల్పోయే యజమానులకు.. 400 శాతం పరిహారం Sat, Jan 17, 2026, 06:34 PM