జీఓ 60 ప్రకారం జీతాలు చెల్లించాలి

byసూర్య | Fri, Oct 17, 2025, 03:24 PM

దశాబ్దాలుగా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు జీఓ నంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కార్మికులకు ఏఐటీయూసీ సభ్యత్వాన్ని అందించి ఆయన మాట్లాడారు. కార్మికుల పక్షాన తాము అండగా ఉంటామని తోట రామాంజనేయులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.


Latest News
 

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ మైనారిటీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్ Fri, Dec 05, 2025, 09:36 PM
రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ Fri, Dec 05, 2025, 09:30 PM
హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే Fri, Dec 05, 2025, 09:01 PM
1800 ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి,,,,తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం Fri, Dec 05, 2025, 08:59 PM
కేసీఆర్ వ్యూహం.. ఏకగ్రీవ సర్పంచులకు ఫామ్‌హౌస్‌లో సన్మానం Fri, Dec 05, 2025, 08:13 PM