రేపటి బంద్: శాంతియుతంగా నిర్వహించాలి - డీజీపీ

byసూర్య | Fri, Oct 17, 2025, 03:22 PM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.


Latest News
 

తెలంగాణలో సీఎం మార్పు ఊహాగానమే.. టీపీసీసీ చీఫ్ స్పష్టీకరణ" Wed, Nov 12, 2025, 08:14 PM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ Wed, Nov 12, 2025, 08:12 PM
అక్కని ఇబ్బంది పెడుతున్నాడు అని.. బావను హత్య చేయబోయిన బావమరుదులు Wed, Nov 12, 2025, 08:03 PM
సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారు: టీపీసీసీ చీఫ్ Wed, Nov 12, 2025, 07:53 PM
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి ఉత్తమ్ Wed, Nov 12, 2025, 07:52 PM