డిప్యూటీ సీఎంను కలిసిన ఏఐసీసీ పరిశీలకుడు

byసూర్య | Fri, Oct 17, 2025, 03:20 PM

డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా, జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై అవగాహన కోసం ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు మహీరధన్ శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ కార్యకలాపాల బలోపేతం, శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గాల్లో పార్టీ బలం, నాయకుల సమన్వయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చించారు.


Latest News
 

కాళేశ్వరం కమిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది Wed, Nov 12, 2025, 07:05 PM
జనవరికి వాయిదా పడిన కాళేశ్వరం కేసు Wed, Nov 12, 2025, 04:44 PM
నేడు భారీగా పెరిగిన వెండి ధరలు Wed, Nov 12, 2025, 04:35 PM
భూటాన్ పర్యటన ముగించుకున్న మోడీ Wed, Nov 12, 2025, 04:32 PM
పునర్నిర్మాణ పనుల్లో భాగంగా వేములవాడ ఆలయం మూసివేత Wed, Nov 12, 2025, 04:31 PM