చెల్లికి బిర్యానీ తీసుకోని రావడానికి వెళ్లి అన్న మృతి

byసూర్య | Fri, Oct 10, 2025, 10:22 AM

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెల్లికి బిర్యానీ తీసుకురావడానికి వెళ్లిన అన్న నీరటి అభిలాశ్(19) అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం రాత్రి 9 గంటల అప్పుడు బిర్యానీ తీసుకోని తిరిగి వస్తుండగా ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై స్పాట్​లోనే మృతి చెందాడు. డీసీఎం ఎలాంటి సిగ్నల్​ వేయకుండా రోడ్డుపై నిలపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.


Latest News
 

తూప్రాన్‌లో విషాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం తర్వాత మృతి Sat, Nov 15, 2025, 12:41 PM
అత్తాపూర్‌లో ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. Sat, Nov 15, 2025, 12:40 PM
జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి చెక్.. ఏసీబీ ఆకస్మిక దాడుల సంచలనం Sat, Nov 15, 2025, 12:37 PM
కేసీఆర్ రివైవల్ ప్లాన్.. ఉద్యమ పార్టీలో సమూల మార్పుల సునామీ! Sat, Nov 15, 2025, 12:29 PM
BRS వరుస ఓటములు.. కేసీఆర్ కీలక నిర్ణయం! Sat, Nov 15, 2025, 12:27 PM