జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏమ్మెల్సీ

byసూర్య | Wed, Sep 17, 2025, 03:44 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

పలు కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sun, Mar 15, 2026, 02:09 PM
బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన క్యాసారం గ్రామ కాంగ్రేస్ నాయకులు Sun, Mar 15, 2026, 02:07 PM
రుద్ర హాస్పిటల్‌ను ప్రారంభించిన బీర్ల ఐలయ్య Sun, Mar 15, 2026, 02:05 PM
తాటిపల్లిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన Sun, Mar 15, 2026, 02:03 PM
అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఐలాపూర్ మాణిక్ యాదవ్ Sun, Mar 15, 2026, 12:59 PM