మహిళలకు గుడ్ న్యూస్.. 'ఇందిరా మహిళా డెయిరీ' పేరుతో మరో కొత్త పథకం

byసూర్య | Wed, Sep 17, 2025, 03:37 PM

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరా మహిళా డెయిరీ' పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 4 లక్షలు కాగా.. ఇందులో 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. అంటే ఒక్కో యూనిట్‌కు లబ్ధిదారులు కేవలం రూ. 40 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM