మెట్రో నిర్వహణ భారం అవుతుంది.. కేంద్రానికి L&T లేఖ

byసూర్య | Fri, Sep 12, 2025, 11:23 AM

TG: మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి L&T లేఖ రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగించాలని, స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని కోరింది. వరుస నష్టాలతో, పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా మెట్రోను నడపలేమని తేల్చి చేప్పేసింది. హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నా, యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా సరే ఇంకా ఆదాయం సరిపోవడం లేదని L&T లేఖలో పేర్కొంది.


Latest News
 

వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ Fri, Apr 17, 2026, 01:49 PM
స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్ Fri, Apr 17, 2026, 12:30 PM
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య Fri, Apr 17, 2026, 12:09 PM
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ! Fri, Apr 17, 2026, 11:59 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ Fri, Apr 17, 2026, 10:28 AM