మెట్రో నిర్వహణ భారం అవుతుంది.. కేంద్రానికి L&T లేఖ

byసూర్య | Fri, Sep 12, 2025, 11:23 AM

TG: మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి L&T లేఖ రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగించాలని, స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని కోరింది. వరుస నష్టాలతో, పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా మెట్రోను నడపలేమని తేల్చి చేప్పేసింది. హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నా, యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా సరే ఇంకా ఆదాయం సరిపోవడం లేదని L&T లేఖలో పేర్కొంది.


Latest News
 

సంధ్యా కన్వెన్సషన్ హాల్ యజమానికి హైకోర్టులో చుక్కెదురు Wed, Nov 12, 2025, 07:41 PM
హైటెక్ సిటీకి త్వరలో మోనోరైళ్లు..!త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం Wed, Nov 12, 2025, 07:37 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్‌పై BRS రిగ్గింగ్ ఆరోపణలు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాలు! Wed, Nov 12, 2025, 07:34 PM
సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై.... టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు Wed, Nov 12, 2025, 07:33 PM
క్షమించండి.. మళ్లీ ఇలా చేయను..ప్రకాష్ రాజ్ Wed, Nov 12, 2025, 07:28 PM