పేకాట స్థావరంపై పోలీసుల దాడి

byసూర్య | Fri, Jul 11, 2025, 08:42 PM

చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు శివారులో శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని నాలుగు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు 12,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

భూమిని కోల్పోతామనే భయం లేదిక.. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్ Fri, Feb 06, 2026, 10:42 PM
విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుల్‌లు,,,సౌమ్య, ప్రమోద్‌ల కుటుంబాలకు చెరో రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా Fri, Feb 06, 2026, 10:39 PM
కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా Fri, Feb 06, 2026, 09:38 PM
జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకునేది కాదన్న కోదండరామ్ Fri, Feb 06, 2026, 09:23 PM
తెలంగాణలో బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామన్న రామచందర్ రావు Fri, Feb 06, 2026, 09:19 PM