జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం: తలసాని

byసూర్య | Fri, Jun 13, 2025, 08:34 PM

జూలై 1వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద అధికారులు, అన్ని శాఖలతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. కళ్యాణం చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని తలసాని ఆదేశించారు.


Latest News
 

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది Tue, Jul 15, 2025, 09:34 AM
కొత్త రేషన్ కార్డులు.. ఇంకాస్త సమయం.. మంత్రి ఉత్తమ్ Mon, Jul 14, 2025, 11:23 PM
హైదరాబాద్, చర్లపల్లి, విశాఖ ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Mon, Jul 14, 2025, 11:19 PM
బామ్మ.. పట్టరాని సంతోషంలో,,,,ఇందిరమ్మ ఇళ్ల పట్టా అందుకున్న Mon, Jul 14, 2025, 11:13 PM
గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల విషయంలో గ్యాంగుల మధ్య ఘర్షణ Mon, Jul 14, 2025, 10:07 PM