మేడ్చల్‌లో విద్యుత్ ఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి

byసూర్య | Fri, May 23, 2025, 04:23 PM

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ దుండిగళ్ళ లింగం (50) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మత్తు పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 
వ్యవసాయ క్షేత్రంలో బోరు పాడైనట్లు సమాచారం అందడంతో లింగం మరమ్మతు కోసం వచ్చాడు. బోరు నడవకపోవడానికి కారణం ట్రాన్స్ఫార్మర్‌లో సమస్యగా గుర్తించి, దాన్ని సరిచేసే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM