వాహనదారులు మధ్య ఘర్షణ.. భారీ ట్రాఫిక్ జామ్

byసూర్య | Mon, May 19, 2025, 10:44 AM

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ లో ఆదివారం రాత్రి జాతీయ రహదారి-44పై ఇద్దరు టాటా ఏసీ వాహనదారులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొనిన ఎస్ఐ లెనిన్ తన సిబ్బందితో కలిసి అక్కడ నుంచి జనాన్ని చెదరగొట్టారు. దెబ్బతిన్న వాహనాలను పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Latest News
 

అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM
కారు బీభత్సం.. ఒకరు మృతి Wed, Dec 17, 2025, 10:28 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు Wed, Dec 17, 2025, 10:21 AM
లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి Wed, Dec 17, 2025, 10:16 AM