పిడుగు పడి యువకుడి మృతి

byసూర్య | Mon, May 19, 2025, 10:41 AM

పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన దేవరకద్ర మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం. గద్దెగూడెంకు చెందిన ఉదయభాస్కర్ (19) వ్యవసాయ పొలంలో పశువులను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం కురిసిన వర్షానికి చింత చెట్టు కిందకి వెళ్లాడు. చెట్టుపై పిడుగు పడడంతో ఉదయభాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. యువకుడు మృతితో గ్రామంలో విషాద జాములు ఉన్నాయి.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM