ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు

byసూర్య | Fri, May 16, 2025, 08:00 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు శుక్రవారం సాయంత్రం భారీ బందోబస్తు నడుమ చేరుకున్న ప్రపంచ సుందరీమణులు. ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో రోజువారీ సాధారణ విజిటర్స్ కు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.


Latest News
 

చలి వేంద్రాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ Mon, Mar 16, 2026, 04:07 PM
ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని దళిత బహుజన ఫ్రంట్ పిలుపు Mon, Mar 16, 2026, 04:03 PM
ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరు కావాలి: అదనపు కలెక్టర్ పాండు Mon, Mar 16, 2026, 03:53 PM
బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు Mon, Mar 16, 2026, 03:49 PM
ప్రత్యేక బస్సుల్లో పెరిగిన ఛార్జీలు: టీజీఎస్ఆర్టీసీ Mon, Mar 16, 2026, 03:47 PM