ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు

byసూర్య | Fri, May 16, 2025, 08:00 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు శుక్రవారం సాయంత్రం భారీ బందోబస్తు నడుమ చేరుకున్న ప్రపంచ సుందరీమణులు. ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో రోజువారీ సాధారణ విజిటర్స్ కు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM