దిశా సమావేశం: మెదక్ ఎంపీ

byసూర్య | Fri, May 16, 2025, 07:57 PM

సిద్దిపేట జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


Latest News
 

అదుపు తప్పి కారు బీభత్సం.. ముగ్గురి మృతి Wed, Dec 17, 2025, 10:57 AM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి.. పదేళ్ల రికార్డు బద్దలు Wed, Dec 17, 2025, 10:42 AM
కారు బీభత్సం.. ఒకరు మృతి Wed, Dec 17, 2025, 10:28 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు Wed, Dec 17, 2025, 10:21 AM
లండన్ నుంచి వచ్చి ఓటేసిన విద్యార్థి Wed, Dec 17, 2025, 10:16 AM