![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 01:13 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్లో ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
సుభాష్ నగర్ డివిజన్కు చెందిన 10 మంది లబ్ధిదారులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంజూరు చేయించిన మొత్తం 3 లక్షల రూపాయల చెక్కులను డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, శీను తదితరులు పాల్గొన్నారు.