కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

byసూర్య | Fri, May 16, 2025, 01:13 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్‌లో ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
సుభాష్ నగర్ డివిజన్‌కు చెందిన 10 మంది లబ్ధిదారులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంజూరు చేయించిన మొత్తం 3 లక్షల రూపాయల చెక్కులను డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, శీను తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM