తెలంగాణలో లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు మే 17 నుంచి

byసూర్య | Fri, May 16, 2025, 01:08 PM

తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా కర్ణాటకలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్‌డ్‌ సర్వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ విధానంలో మొత్తం 5,000 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. 
దీనిలో భాగంగా మే 17 (రేపటి) నుంచి లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM