తెలంగాణలో లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు మే 17 నుంచి

byసూర్య | Fri, May 16, 2025, 01:08 PM

తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా కర్ణాటకలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్‌డ్‌ సర్వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ విధానంలో మొత్తం 5,000 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. 
దీనిలో భాగంగా మే 17 (రేపటి) నుంచి లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


Latest News
 

రేపు ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత: సీపీ సుమతి Sat, May 09, 2026, 05:51 PM
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి Sat, May 09, 2026, 05:50 PM
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ Sat, May 09, 2026, 04:27 PM
అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి: కలెక్టర్ Sat, May 09, 2026, 04:26 PM
మైనారిటీలకు గుడ్‌న్యూస్‌.. స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు Fri, May 08, 2026, 09:58 PM