తెలంగాణలో లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు మే 17 నుంచి

byసూర్య | Fri, May 16, 2025, 01:08 PM

తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా కర్ణాటకలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్‌డ్‌ సర్వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ విధానంలో మొత్తం 5,000 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. 
దీనిలో భాగంగా మే 17 (రేపటి) నుంచి లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM