పంజా విసిరిన పులి.. ఐదుగురు మృతి

byసూర్య | Tue, May 13, 2025, 12:39 PM

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్-బల్లార్షా అటవీ ప్రాంతంలో ప్రజలపై దాడులు చేస్తోంది. కాగా గత నాలుగు రోజుల్లోనే పులి ఐదుగురిపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు ఎటువైపు నుంచి పులి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో అటవీ సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తునికాకు కోసం ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM