కను విందుగా పక్షుల సందడి

byసూర్య | Tue, Apr 29, 2025, 03:47 PM

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం చెరువు మినీట్యాంక్ బండ్ జలాలపై మంగళవారం నీటి కాకుల సందోహం చూపరులకు ఇట్టే కనువిందు చేస్తున్నాయి. వందల సంఖ్యలో నీటి పక్షులు నీటి ఉపరితలంపై పక్షులు ఎగురుతూ లయబద్ధంగా విన్యాసాలు సైనిక కావాతును తలపిస్తున్నాయి.
అవి గుంపులు గుంపులుగా నేలపై వాలుతు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ పక్షుల దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు ఒక మధురమైన అనుభూతి కలిగిస్తున్నాయి.


Latest News
 

పైసా ఖర్చు లేకుండా,,,,60 ఏళ్లు దాటిన వారికి వైద్యం Fri, May 16, 2025, 07:34 PM
బిర్యానీలో చచ్చిన బల్లి.. కస్టమర్ షాక్ Fri, May 16, 2025, 07:29 PM
కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM
భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM
ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ కీలక సూచన Fri, May 16, 2025, 05:10 PM