![]() |
![]() |
byసూర్య | Tue, Apr 29, 2025, 03:44 PM
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్లో 3గేదెలు ఒక గేదె దూడను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని బాధిత రైతు కొత్తపల్లి వెంకటరెడ్డి తెలిపారు.
వ్యవసాయ పొలం వద్ద వాటిని కట్టివేసి ఉంచగా తాళ్లను కోసి సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గేదెలను దొంగిలించుకు వెళ్లారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు