నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

byసూర్య | Wed, Apr 23, 2025, 10:53 AM

సూర్యాపేట జిల్లా నూతన్ కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం భూభారతి చట్టం-2025 పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, అధికారులు పాల్గొననున్నారు.


Latest News
 

సీఎం రేవంత్‌పై ఈటల వ్యాఖ్యల పట్ల ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం Mon, May 12, 2025, 06:09 AM
ఈటలపై జగ్గారెడ్డి ఫైర్ బట్టలిప్పి గుంజీలు తీయిస్తా అంటూ వార్నింగ్ Sun, May 11, 2025, 08:53 PM
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌కు ముంబై విమానాశ్రయంలో ఊహించని పరిణామం ఎదురైంది Sun, May 11, 2025, 08:49 PM
తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఇతర పౌరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలివస్తున్నారు Sun, May 11, 2025, 08:37 PM
ఆ ఊరు సింగపూర్ అయితది: మల్లారెడ్డి Sun, May 11, 2025, 07:19 PM