రైతులను దళారులను నమ్మవద్జు

byసూర్య | Wed, Apr 23, 2025, 10:30 AM

రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఆయా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామంలో నిర్వహిస్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరబోసిన ధాన్యం తేమ శాతం గురించి ఆరా తీసి, టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


Latest News
 

సీఎం రేవంత్‌పై ఈటల వ్యాఖ్యల పట్ల ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం Mon, May 12, 2025, 06:09 AM
ఈటలపై జగ్గారెడ్డి ఫైర్ బట్టలిప్పి గుంజీలు తీయిస్తా అంటూ వార్నింగ్ Sun, May 11, 2025, 08:53 PM
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌కు ముంబై విమానాశ్రయంలో ఊహించని పరిణామం ఎదురైంది Sun, May 11, 2025, 08:49 PM
తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఇతర పౌరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలివస్తున్నారు Sun, May 11, 2025, 08:37 PM
ఆ ఊరు సింగపూర్ అయితది: మల్లారెడ్డి Sun, May 11, 2025, 07:19 PM