![]() |
![]() |
byసూర్య | Tue, Apr 22, 2025, 08:50 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నిజాంపేటలో భూభారతి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.