ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Apr 22, 2025, 08:50 PM

ధరణికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నిజాంపేటలో భూభారతి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


Latest News
 

దిశా సమావేశం: మెదక్ ఎంపీ Fri, May 16, 2025, 07:57 PM
ఎల్ఆర్ఎస్ రూల్స్‌కు సవరణలు.. మే 31 వరకే ఛాన్స్ Fri, May 16, 2025, 07:51 PM
ప్రాణహిత-గోదావరి లోయలో అద్భుతం.. లోయలో డైనోసార్ అవశేషాలు Fri, May 16, 2025, 07:46 PM
తెలంగాణకు ఆ స్కీం కింద రూ.1,487 కోట్లు,,,, కేంద్రం ప్రకటన Fri, May 16, 2025, 07:41 PM
పైసా ఖర్చు లేకుండా,,,,60 ఏళ్లు దాటిన వారికి వైద్యం Fri, May 16, 2025, 07:34 PM