జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్

byసూర్య | Tue, Apr 22, 2025, 08:44 PM

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. 'ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.


Latest News
 

తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM
దిశా సమావేశం: మెదక్ ఎంపీ Fri, May 16, 2025, 07:57 PM
ఎల్ఆర్ఎస్ రూల్స్‌కు సవరణలు.. మే 31 వరకే ఛాన్స్ Fri, May 16, 2025, 07:51 PM