UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్

byసూర్య | Tue, Apr 22, 2025, 08:35 PM

తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన ఈటబోయిన సాయి శివాని UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించారు. ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ ఈమె సత్తా చాటారు. తెలంగాణ ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కింద అందజేసిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పొంది.. ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై UPSC సివిల్స్‌లో ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చారు.


Latest News
 

కవిత లేఖతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అంటూ బండి సంజయ్ వ్యంగ్యం Fri, May 23, 2025, 05:46 PM
ఎఫ్‌సీఐ కన్సల్టేటివ్‌ కమిటీ తెలంగాణ ఛైర్‌పర్సన్‌గా నియామకం Fri, May 23, 2025, 05:40 PM
మెదక్ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేస్తామన్న ముఖ్యమంత్రి Fri, May 23, 2025, 05:33 PM
బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం భవిష్యత్తు లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు Fri, May 23, 2025, 05:23 PM
మేడ్చల్‌లో విద్యుత్ ఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి Fri, May 23, 2025, 04:23 PM