![]() |
![]() |
byసూర్య | Tue, Apr 22, 2025, 04:24 PM
రోమన్ క్యాథలిక్ మత పెద్ద, బిషప్ ఫోఫ్ ఫ్రాన్సిస్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.