వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

byసూర్య | Tue, Apr 22, 2025, 04:19 PM

వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. పోలీసు శాఖ వారి సూచనలు పాటించి దొంగతనాల నియంత్రణకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM
భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM
ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ కీలక సూచన Fri, May 16, 2025, 05:10 PM
మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ సైనికుని మౌన దీక్ష Fri, May 16, 2025, 05:07 PM
రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Fri, May 16, 2025, 05:03 PM