చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే

byసూర్య | Tue, Apr 22, 2025, 04:18 PM

రామగుండం మండలం గోదావరిఖనిలో మంగళవారం ప్రధాన చౌరస్తాలో మున్సిపల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, అదనపు కలెక్టర్ మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ అరుణ శ్రీ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ముఖ్యంగా పేదవారికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.


Latest News
 

తెలంగాణకు ఆ స్కీం కింద రూ.1,487 కోట్లు,,,, కేంద్రం ప్రకటన Fri, May 16, 2025, 07:41 PM
పైసా ఖర్చు లేకుండా,,,,60 ఏళ్లు దాటిన వారికి వైద్యం Fri, May 16, 2025, 07:34 PM
బిర్యానీలో చచ్చిన బల్లి.. కస్టమర్ షాక్ Fri, May 16, 2025, 07:29 PM
కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM
భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM