ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే?

byసూర్య | Tue, Apr 22, 2025, 04:16 PM

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 66.89 శాతం మంది పాసైనట్లు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా 3,22,191 మంది (బాలికలు 72.83శాతం, బాలురు 57.83 శాతం) పాసైనట్లు చెప్పారు. సెకండ్ ఇయర్‌లో 71.37 శాతం విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 5,08,582 మంది హాజ‌రు కాగా, 3,33,908 మంది (బాలికలు 74.21శాతం, బాలురు 57.31 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారన్నారు.


Latest News
 

తెలంగాణకు ఆ స్కీం కింద రూ.1,487 కోట్లు,,,, కేంద్రం ప్రకటన Fri, May 16, 2025, 07:41 PM
పైసా ఖర్చు లేకుండా,,,,60 ఏళ్లు దాటిన వారికి వైద్యం Fri, May 16, 2025, 07:34 PM
బిర్యానీలో చచ్చిన బల్లి.. కస్టమర్ షాక్ Fri, May 16, 2025, 07:29 PM
కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM
భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM