![]() |
![]() |
byసూర్య | Tue, Apr 22, 2025, 04:16 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 66.89 శాతం మంది పాసైనట్లు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది (బాలికలు 72.83శాతం, బాలురు 57.83 శాతం) పాసైనట్లు చెప్పారు. సెకండ్ ఇయర్లో 71.37 శాతం విద్యార్థులు పాసయ్యారని చెప్పారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా, 3,33,908 మంది (బాలికలు 74.21శాతం, బాలురు 57.31 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు.