ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

byసూర్య | Thu, Apr 17, 2025, 09:55 PM

పెద్దపల్లి జిల్లాల్లో ప్రతిపాదించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి యాసంగి పంట ధాన్యం.
కొనుగోలుపై అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో జిల్లాలో వెంటనే ప్రారంభించాలన్నారు.


Latest News
 

తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM
దిశా సమావేశం: మెదక్ ఎంపీ Fri, May 16, 2025, 07:57 PM
ఎల్ఆర్ఎస్ రూల్స్‌కు సవరణలు.. మే 31 వరకే ఛాన్స్ Fri, May 16, 2025, 07:51 PM