సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ

byసూర్య | Thu, Apr 17, 2025, 09:52 PM

సింగరేణి సంస్థ ఆర్జి- 2 ఏరియా పరిధిలోని జీడీకే 7 ఎల్ఏపి గనిలో ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు గురువారం ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్య అందజేశారు.
ఈ సందర్భంగా మ్యాచింగ్ గ్రాంట్ నుంచి రూ. 10 లక్షలు, ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నుంచి రూ. 10, 46, 892లకు సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు జీఎం అందజేసినట్లు తెలిపారు.


Latest News
 

భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM
ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ కీలక సూచన Fri, May 16, 2025, 05:10 PM
మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ సైనికుని మౌన దీక్ష Fri, May 16, 2025, 05:07 PM
రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Fri, May 16, 2025, 05:03 PM
వరి కొయ్యలు కాల్చొద్దు.. రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు Fri, May 16, 2025, 05:00 PM