బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి

byసూర్య | Thu, Apr 17, 2025, 09:48 PM

బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని భారత్ సురక్ష సమితి నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాలలో గురువారం వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. అనేక జిల్లాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా.
ఒక సామాజిక వర్గం వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రాజు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్, సింగం గంగాధర్, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM
భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM
ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ కీలక సూచన Fri, May 16, 2025, 05:10 PM
మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ సైనికుని మౌన దీక్ష Fri, May 16, 2025, 05:07 PM
రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Fri, May 16, 2025, 05:03 PM