రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

byసూర్య | Sun, Mar 23, 2025, 08:11 PM

రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికీ ఏప్రిల్ నుంచి 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.
మార్చి 30న హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం నల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నానున్నారు.


Latest News
 

మార్కెట్లో నకిలీ కరాచీ మెహందీలు.. రూ. 8 లక్షల విలువైన కోన్లు స్వాధీనం Thu, Jan 15, 2026, 08:15 PM
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్తగా 60 కోచ్‌లు Thu, Jan 15, 2026, 08:11 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ Thu, Jan 15, 2026, 07:37 PM
తెలంగాణలో కూడా జోరుగా కోడి పందేలు..! రూ.కోట్లల్లో బెట్టింగ్‌లు Thu, Jan 15, 2026, 07:33 PM
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల సంఖ్య పెంపు Thu, Jan 15, 2026, 07:30 PM