రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

byసూర్య | Sun, Mar 23, 2025, 08:11 PM

రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికీ ఏప్రిల్ నుంచి 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.
మార్చి 30న హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం నల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నానున్నారు.


Latest News
 

అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఐలాపూర్ మాణిక్ యాదవ్ Sun, Mar 15, 2026, 12:59 PM
పటేల్ గూడ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 15, 2026, 12:56 PM
2 కోట్ల రూపాయలతో మినీ ఫంక్షన్ హాల్:పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sun, Mar 15, 2026, 12:52 PM
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య Sun, Mar 15, 2026, 12:48 PM
మూసీ అభివృద్ధిపై కేటీఆర్​ ఆరోపణలు Sun, Mar 15, 2026, 12:45 PM