ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ

byసూర్య | Sun, Mar 23, 2025, 07:49 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ టౌర్నమెంట్ విజేతగా వేములవాడ జట్టు నిలిచింది.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా వేములవాడ జట్టు విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విజయం పట్ల పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్ అనందరెడ్డి, డాక్టర్ పరశురామ్ లు హర్షం వ్యక్తం చేసి ప్రత్యేకంగా అభినందించారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM