ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ

byసూర్య | Sun, Mar 23, 2025, 07:49 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ టౌర్నమెంట్ విజేతగా వేములవాడ జట్టు నిలిచింది.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా వేములవాడ జట్టు విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విజయం పట్ల పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్ అనందరెడ్డి, డాక్టర్ పరశురామ్ లు హర్షం వ్యక్తం చేసి ప్రత్యేకంగా అభినందించారు.


Latest News
 

ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM
ప్రతి వాహనంలో డాష్ కెమెరాల ఏర్పాటు: ఎస్పీ Tue, Apr 22, 2025, 03:47 PM