ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

byసూర్య | Mon, Mar 17, 2025, 04:32 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు పడడంతో.. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Latest News
 

ఈ రాత్రి ఆకాశం మెరిసింది: సూపర్ మూన్ నైట్ Thu, Dec 04, 2025, 11:07 PM
ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య Thu, Dec 04, 2025, 11:00 PM
తీన్మార్‌ మల్లన్న కార్యాలయం వద్ద నిప్పంటించిన యువకుడు, రక్షణలో గడపలెక్క Thu, Dec 04, 2025, 10:57 PM
“మానవ హక్కుల కమిషన్ యాక్షన్‌లో: కొత్త కేసులు, కొత్త అడుగులు” Thu, Dec 04, 2025, 09:17 PM
అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి Thu, Dec 04, 2025, 08:48 PM