కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

byసూర్య | Sun, Mar 16, 2025, 02:26 PM

అసంబ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ ఏకవచనంతో సంబోదించడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేతలు మరికల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కూడలిలో వారి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు విరన్న మాట్లాడుతూ. స్పీకర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని చెప్పారు.


Latest News
 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM