కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం

byసూర్య | Sun, Mar 16, 2025, 02:26 PM

అసంబ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ ఏకవచనంతో సంబోదించడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేతలు మరికల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కూడలిలో వారి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు విరన్న మాట్లాడుతూ. స్పీకర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని చెప్పారు.


Latest News
 

మూడో విడత లోకల్ బాడీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలపై పూర్తి ఏకగ్రీవం Wed, Dec 10, 2025, 10:48 PM
ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM