బస్సు, ఆటో ఢీ.. చివరికి షాకింగ్ సీన్

byసూర్య | Sun, Mar 16, 2025, 02:21 PM

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాపురం మండలం పాకాల సరస్సు సమీపంలో ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పారిపోయాడు.
దీంతో బస్సు డ్రైవర్‌కు అనుమానం వచ్చి ఆటోలో పరిశీలించగా.. ఆటోలో గొర్రె, అడవి పంది మాంసం బయటపడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకొని.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసం అక్రమ తరలింపుపై దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో విపరీత అగ్ని: ఎందుకంటే ఇంకా తెలియనిది Tue, Jan 13, 2026, 11:30 PM
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. "డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్‌లు, విచారణలు" Tue, Jan 13, 2026, 10:40 PM
పాతబస్తీలో భారీగా విద్యుత్ చోరీ.. ఏడాదికి రూ.600 కోట్ల నష్టం? ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్! Tue, Jan 13, 2026, 10:37 PM
శ్రేయస్సును ఇచ్చే సంక్రాంతి.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పండగ శుభాకాంక్షలు Tue, Jan 13, 2026, 10:33 PM
హత్యకారిణిగా మారుతున్న చైనా మాంజా: సీరియస్ అయిన మానవ హక్కుల కమిషన్ Tue, Jan 13, 2026, 10:32 PM