ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ని కలిసిన కిషన్ నాయక్

byసూర్య | Sun, Mar 16, 2025, 02:19 PM

ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీగా దామరచర్ల మండలానికి చెందిన గిరిజన జాతి ముద్దుబిడ్డ అభివృద్ధికి మారుపేరు నిరంతరం ప్రజల కోసం పోరాడే వీరుడు కేతవత్. శంకర్ నాయక్ నీ ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా త్రిపురారం మండలం పరిధిలో వున్న హార్జ్య తండా గ్రామానికి చెందిన డొంక తండా గ్రామ పంచాయతీ మాజీసర్పంచ్ ధనావత్ కిషన్ నాయక్ ఆదివారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM