ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ని కలిసిన కిషన్ నాయక్

byసూర్య | Sun, Mar 16, 2025, 02:19 PM

ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీగా దామరచర్ల మండలానికి చెందిన గిరిజన జాతి ముద్దుబిడ్డ అభివృద్ధికి మారుపేరు నిరంతరం ప్రజల కోసం పోరాడే వీరుడు కేతవత్. శంకర్ నాయక్ నీ ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా త్రిపురారం మండలం పరిధిలో వున్న హార్జ్య తండా గ్రామానికి చెందిన డొంక తండా గ్రామ పంచాయతీ మాజీసర్పంచ్ ధనావత్ కిషన్ నాయక్ ఆదివారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.


Latest News
 

వివాహేతర ప్రేమ ప్రాణాలు తీసింది.. బాలుడి కళ్ల ముందు మహిళ దారుణ హత్య! Sun, Nov 09, 2025, 09:59 AM
గ్రూప్-3 ఉద్యోగాలు.. 1,388 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షురూ! Sun, Nov 09, 2025, 09:57 AM
మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM