రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

byసూర్య | Sun, Mar 16, 2025, 10:57 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 18న యూనివర్సిటీలో జరిగే విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిప్పరాపు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు సదస్సు పోస్టర్లను కరపత్రాలను ఖమ్మం కేయూ సబ్ క్యాంపస్ బిల్డింగ్ ఎదుట ఆవిష్కరించారు.


Latest News
 

రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM