రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

byసూర్య | Sun, Mar 16, 2025, 10:57 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 18న యూనివర్సిటీలో జరిగే విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిప్పరాపు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు సదస్సు పోస్టర్లను కరపత్రాలను ఖమ్మం కేయూ సబ్ క్యాంపస్ బిల్డింగ్ ఎదుట ఆవిష్కరించారు.


Latest News
 

ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి Fri, Apr 17, 2026, 02:45 PM
వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ Fri, Apr 17, 2026, 01:49 PM
స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్ Fri, Apr 17, 2026, 12:30 PM
తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య Fri, Apr 17, 2026, 12:09 PM
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ! Fri, Apr 17, 2026, 11:59 AM