మంచినీటి ఎద్దడి తీరుస్తా : ఎంపీ డికె అరుణ

byసూర్య | Sat, Mar 15, 2025, 07:47 PM

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో ఎంపీ డికె అరుణ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ స్థానిక ప్రజల తాగు నీటి ఇబ్బందులు తీర్చడమే లక్ష్యంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, హైమాక్స్ లైట్స్ కావాలని అడిగారు అవి కూడా ఇప్పిస్తానని అన్నారు.


Latest News
 

మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM