మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి

byసూర్య | Sat, Mar 15, 2025, 07:46 PM

TG: శంషాబాద్ పీఎస్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఆనంద్ చారి అనే వ్యక్తి బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ అనుమానం వచ్చి భర్త టీ షర్ట్ పై పడిన పసుపు రంగు చూసి బాత్రూంలోకి వెళ్లి చూడగా యాసిడ్ డబ్బా సగమే ఉండటంతో యాసిడ్ తాగినట్లు గుర్తించింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తుండగా.. ఆనంద్ చారి మృతి చెందాడు.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM