మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి

byసూర్య | Sat, Mar 15, 2025, 07:46 PM

TG: శంషాబాద్ పీఎస్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఆనంద్ చారి అనే వ్యక్తి బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ అనుమానం వచ్చి భర్త టీ షర్ట్ పై పడిన పసుపు రంగు చూసి బాత్రూంలోకి వెళ్లి చూడగా యాసిడ్ డబ్బా సగమే ఉండటంతో యాసిడ్ తాగినట్లు గుర్తించింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తుండగా.. ఆనంద్ చారి మృతి చెందాడు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM