పీఆర్టీయూ సంక్షేమ నిధి ద్వారా ఆదుకుంటాము

byసూర్య | Sat, Mar 15, 2025, 11:08 AM

కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయుల కుటుంబాలను పీఆర్టీయూ సంక్షేమ నిధి ద్వారా ఆదుకుంటామని వీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన దుంపలపల్లిలోని జడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు అశోక్ కుటుంబానికి శుక్రవారం రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరణిస్తే వెంటనే సంక్షేమనిధి నుంచి లక్ష రూపాయలు అందజేస్తామన్నారు.


Latest News
 

రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM