రేపటి నుంచి దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం

byసూర్య | Sat, Mar 15, 2025, 10:57 AM

సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలోని సప్త ప్రాకారహిత దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


Latest News
 

రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM