రేపటి నుంచి దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం

byసూర్య | Sat, Mar 15, 2025, 10:57 AM

సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలోని సప్త ప్రాకారహిత దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్ విచారణ.. ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు.. ఇదంతా పొలిటికల్ డ్రామా! Fri, Jan 23, 2026, 10:42 PM
ఫోన్ ట్యాపింగ్ విచారణ: ‘ఆ వార్తలు పచ్చి అబద్ధం’.. లీకులపై కేటీఆర్ ఫైర్! Fri, Jan 23, 2026, 10:36 PM
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేంద్రానికి హరీశ్ రావు లేఖ Fri, Jan 23, 2026, 10:33 PM
మేడారం జాతర ఏర్పాట్లకు కేంద్రం భారీ నిధులు: పర్యాటక హబ్‌గా మారనున్న ములుగు జిల్లా! Fri, Jan 23, 2026, 10:29 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు: కేటీఆర్ సుదీర్ఘ విచారణ.. కీలక వివరాలు వెల్లడించిన సిట్ చీఫ్ సజ్జనార్ Fri, Jan 23, 2026, 10:26 PM