తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒంటిపూట బడులు

byసూర్య | Fri, Mar 14, 2025, 09:08 PM

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రకటించాయి. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో పాఠశాలల సమయంలో మార్పులు చేశాయి.తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రేపటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులను కొనసాగనున్నాయి.


 


Latest News
 

కాంగ్రెస్ సర్కారు కమీషన్ సర్కారుగా మారిందన్న కేటీఆర్ Fri, May 16, 2025, 07:19 PM
భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష Fri, May 16, 2025, 06:47 PM
ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ కీలక సూచన Fri, May 16, 2025, 05:10 PM
మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ సైనికుని మౌన దీక్ష Fri, May 16, 2025, 05:07 PM
రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Fri, May 16, 2025, 05:03 PM