మార్క్సిజమే అజేయం: చుక్క రాములు

byసూర్య | Fri, Mar 14, 2025, 06:13 PM

ప్రపంచంలో మార్క్సిజమే అజేయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. మార్క్స్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్‌లో శుక్రవారం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ. ప్రపంచ మానవునికి విముక్తి మార్గం చూపించిన మహానేత కర్మ అని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శివర్గ సభ్యులు రాజయ్య, మాణిక్యం, సాయిలు పాల్గొన్నారు.


Latest News
 

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ రికార్డు.. చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ విజయం Fri, Nov 14, 2025, 04:42 PM
"ప్రజల గొంతుకగా పోరాటం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు" Fri, Nov 14, 2025, 04:38 PM
జూబ్లీహిల్స్ విజయంతో ఊపందుకున్న కాంగ్రెస్.. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహం Fri, Nov 14, 2025, 04:30 PM
రేవంత్ రాజకీయ చాణక్యం.. కాంగ్రెస్‌లో సీనియర్ల సవాల్‌ను సైలెంట్‌గా తిప్పికొట్టిన సీఎం Fri, Nov 14, 2025, 04:26 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ Fri, Nov 14, 2025, 04:13 PM